పాణ్యం: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

79చూసినవారు
పాణ్యం: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా గడివేముల ఎస్సై సీసీ నాగార్జున సూచించారు. బుధవారం ఆయన గడివేములలో మాట్లాడుతూ, ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల్లో గొడవలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా తయారీ, విక్రయాలపై గ్రామాల్లో సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్