పాణ్యం: గ్రీవెన్స్‌లో ప్రజా సమస్యలపై స్పందన

84చూసినవారు
పాణ్యం: గ్రీవెన్స్‌లో ప్రజా సమస్యలపై స్పందన
పాణ్యం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. నియోజకవర్గం అంతటినుండి వచ్చిన ప్రజల అభ్యర్థనలు ఆలకించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై చొరవతో స్పందిస్తూ మంచి పాలనను అమలు చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రజల అభినందనలు లభించాయి.

సంబంధిత పోస్ట్