పాణ్యం: తిరుపతి ఘటన దురదృష్టకరం.. ప్రభుత్వం ఆదుకుంటుంది

84చూసినవారు
తిరుపతి తొక్కిసలాట ఘటన అత్యంత బాధాకరమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. గురువారం ఆమె కల్లూరులో ఈ ఘటనపై మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి తిరుపతికి వచ్చిన భక్తులు కూడా మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్