పాణ్యం: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

67చూసినవారు
పాణ్యం: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం
పాణ్యం నియోజకవర్గంలో 17వ తేదీన జరిగే స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం, పీ 4 మార్గదర్శి – బంగారు కుటుంబం కార్యక్రమం కోసం ఓర్వకల్లు మండల కేంద్రంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నేతృత్వంలో మండల, గ్రామ నాయకులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్