పత్తికొండ: సైబర్ క్రైమ్ పై అవగాహన

73చూసినవారు
పత్తికొండ: సైబర్ క్రైమ్ పై అవగాహన
కర్నూలు జిల్లా ఎస్పి బిందు మాధవ్ ఆదేశాల మేరకు పత్తికొండ పట్టణంలో సైబర్ క్రైమ్ గురించి పత్తికొండ సీఐ జయన్న శుక్రవారం అవగాహన కల్పించారు. సైబర్ నేరాల గురించి ఏమైనా సమస్యలుంటే 1930 కాల్ చేయాలని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఆర్టీసీ బస్సులకు, ఆటోలకు, స్టిక్కర్లు అతికించి అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్