శ్రీశైలానికి భక్తుల తాకిడి

2చూసినవారు
శ్రీశైలానికి భక్తుల తాకిడి
ద్వాదశ జోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే భక్తులు కల్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి, అమ్మవార్ల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం అధికారులు తాగు నీరు, అల్పాహారం అందించారు

సంబంధిత పోస్ట్