మహానంది ఆలయ పరిసరాల్లో క్షుద్రపూజల కలకలం

182చూసినవారు
మహానంది ఆలయ పరిసరాల్లో క్షుద్రపూజల కలకలం
నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో క్షుద్రపూజల ఆదివారం కలకలం రేపింది. గరుడనంది ఆలయం సమీపంలో క్షుద్రపూజల ఆనవాళ్ళు కనిపించాయి. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మహిళ దుస్తులు స్థానికులు ఆదివారం గమనించారు. క్షుద్రపూజల ఆనవాళ్ళు చూసి భక్తులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్