శ్రీశైలం: తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం

64చూసినవారు
శ్రీశైలం: తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం
పాకిస్తాన్‌తో బోర్డర్‌లో జరిగిన ధర్మయుద్ధంలో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన భారత సైనికుడు మురళీ నాయక్ వీరమరణం చెందడం అత్యంత విషాదకరం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆయనకు అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర జవాన్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని శుక్రవారం చెప్పారు.

సంబంధిత పోస్ట్