నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు..!

62చూసినవారు
నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు..!
రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ సోమవారం తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక రేపు (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్