సంజీవయ్యానగర్ లోని అంగన్వాడీ కేంద్రం లో 11నుండి 18 సంవత్సరాల లోపు కిషోరి బాలికలకలకు వేసవి శిక్షణ కార్యక్రమాలలో భాగంగా సఫరున్నిసా బేగం సమక్షంలో కిషోరిబాలికలకు సమావేశం శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం లో కిషోర బాలికలకు చదువుయొక్క ప్రొముఖ్యత గురించి. చదువుకోవడం వలన మంచి భవిష్యత్తు ఉంటుందని. స్కూల్ డ్రాపఔట్ కాకుండా చదువును కొనసా గించాలని చెప్పడం జరిగినది.