కర్నూలు: జూలై 7న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం

12చూసినవారు
కర్నూలు: జూలై 7న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం
కర్నూలు నగరంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను పంచుకోవచ్చు అని, ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరగనుందన్నారు. అర్జీ పరిష్కారం సమాచారం కోసం 1100 కు కాల్ చేయవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్