మావోయిస్టుల దుశ్చర్య.. గొంతుకోసి ఇద్దరి హత్య

52చూసినవారు
మావోయిస్టుల దుశ్చర్య.. గొంతుకోసి ఇద్దరి హత్య
ఛత్తీశ్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరధిలో ఇద్దరు వ్యక్తులను వారి ఇళ్లలోకి దూరి హత్య చేశారు. ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరిని గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్