వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు (వీడియో)

79చూసినవారు
AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. నెల్లూరులో వైసీపీ కీలక నేతలు టీడీపీ గూటికి చేరారు. సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, సోమిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి వైసీపీ నేతలకు పార్టీ కండువా కప్పి.. టీడీపీలోకి ఆహ్వానించారు. అయితే నెల్లూరులో ఉన్న వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కార్యకర్తలను, కీలక నేతలను పట్టించుకోనట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల వైసీపీ నేతలు పార్టీ వీడిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్