ఒంటిమిట్ట ప్రమాదం.. స్పందించిన మంత్రి సవిత

76చూసినవారు
ఒంటిమిట్ట ప్రమాదం.. స్పందించిన మంత్రి సవిత
AP: కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చెందగా…చనిపోగా… ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై జిల్లా ఇన్‌‌ఛార్జిఇన్‌‌చార్జ్ మంత్రి ఎస్ సవిత ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రమాదాలకు నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్