గోస్పాడు: ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

57చూసినవారు
గోస్పాడు: ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు గ్రామంలో నూతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపే విధంగా స్వామి వారి ఆశీస్సులు నంద్యాల నియోజకవర్గం పై ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్