శిరువెల్ల: ఛలో సిద్దేశ్వరం సభను విజయవంతం చేయండి

71చూసినవారు
శిరువెల్ల: ఛలో సిద్దేశ్వరం సభను విజయవంతం చేయండి
ఏపీ అంటే అమరావతి పోలవరమే కాదు ఇది అందరిప్రదేశ్ అని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై. యన్. రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో మే 31న నిర్వహిస్తున్న ప్రజా బహిరంగ సభ ప్రచార కార్యక్రమాలలోభాగంగా శిరువెల్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో మండలంలో రైతులతో శనివారం సమావేశం నిర్వహించారు. పట్టిసీమ పూర్తయితే శ్రీశైలం నీళ్ళన్నీ రాయలసీమకే ఇస్తామన్న పాలకుల హామీ ఏమైందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్