రామాపురంలో వైఎస్సార్సీసీ కార్యకర్తపై దాడి

56చూసినవారు
రామాపురంలో వైఎస్సార్సీసీ కార్యకర్తపై దాడి
అవుకు మండలంలోని రామాపురం గ్రామంలో ఆదివారం వైఎస్సార్సీసీ కార్యకర్త కృష్ణకాంత్ పై అధికార టీడీపీ పార్టీ కార్యకర్తలు రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ ఘటనలో కృష్ణకాంత్ కుడి కాలికి బలమైన గాయం అయింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో బనగానపల్లె ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఇరువర్గలపై కేసు నమోదు చేశామని ఎస్సై కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్