సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్మికులు

61చూసినవారు
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్మికులు
ఉచిత ఇసుక జీవో విడుదల చేసిన సందర్భంగా మంగళవారం భవన నిర్మాణ కార్మికులు బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడారు. టీడీపీ పార్టీ ప్రజల అభివృద్ధి కోరే పార్టీ అని అన్నారు.

సంబంధిత పోస్ట్