నందికొట్కూరులో అగ్నిమాపకశాఖ భవనానికి భూమిపూజ

69చూసినవారు
నందికొట్కూరులో అగ్నిమాపకశాఖ భవనానికి భూమిపూజ
నందికొట్కూరు పట్టణ పగిడ్యాల రోడ్డులోని ఇండోర్ స్టేడియం సమీపంలో శనివారం అగ్నిమాపకశాఖ కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, యాదవ సంఘం డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు, పలువురు కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్