ఈ-పంట నమోదుకు ఈనెల 23 వరకు సమయం

76చూసినవారు
ఈ-పంట నమోదుకు ఈనెల 23 వరకు సమయం
సి. బెళగల్ మండలంలో పంటలు సాగుచేసి, ఈ పంట నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని చేయించుకోవాలని ఏవో మల్లేష్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన రైతులతో ఈ కేవైసీని చేయించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో వ్యవసాయ సిబ్బంది చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడారు. ఈ కేవైసీ నమోదుకు ఈనెల 23వ తేదీ వరకు సమయం ఉందన్నారు. గొల్లలదొడ్డిలో పర్యటించి సజ్జ, కంది పంటలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్