16 వ వార్డులో పారిశుద్ధ్య పనులు తనిఖీ

77చూసినవారు
16 వ వార్డులో పారిశుద్ధ్య పనులు తనిఖీ
నందికొట్కూరు పట్టణంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే గిత్త జయ సూర్య 16వ వార్డులో పారిశుద్ధ పనులను తనిఖీ చేశారు. మురికి కాలువలు సక్రమంగా సక్రమంగా శుభ్రం చేయడం లేదని కాలనీవాసులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్