సైబర్ నేరాలపై అవగాహన

61చూసినవారు
సైబర్ నేరాలపై అవగాహన
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం మరియు మధ్యం, ఇసుక, గంజాయి ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగకుండా నియంత్రించుటకు శాంతిభద్రతల పరిరక్షణ కొరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా విజిబుల్ పోలిసింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానితుల వేలిముద్రలను పరిశీలించడం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్