పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి

85చూసినవారు
నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గురువారం సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని పలు వార్డులను తనిఖీ నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ , మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ , శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, సచివాలయం సిబ్బంది, శానిటరీ మేస్త్రీ లు 8 వ వార్డు, 35 వ వార్డు, 1 వ వార్డు నందు శానిటేషన్ పనులను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్