నంద్యాలలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సును జయప్రదం చేయండి

72చూసినవారు
నంద్యాల పట్టణంలో సిపిఐ లిబరేషన్ నాయకుల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించ్చుకుందాం అనే నినాదంతో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల సదస్సును కర్నూల్ లో జనవరి ఇరవై వ తేదీన అంబేద్కర్ భవన్ లో నిర్వహించు సదస్సును రాయలసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాసంఘాలు దళిత సంఘాలు వామపక్షాలు లౌకిక ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని గాలి రవిరాజ్ కోరారు.

సంబంధిత పోస్ట్