నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం వారు శ్రీశైలం నియోజకవర్గ సమస్యల గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి వారు ఇరువురు చర్చించుకోవడం జరిగింది. వారి వెంట రామలింగారెడ్డి, తులసి రెడ్డి ఉన్నారు.