సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్

85చూసినవారు
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్
సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శనివారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. పత్తికొండ మండలం పుచ్చకాయల మాడలో సీఎం పర్యటించి ఇంటింటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్నట్లు చెప్పారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్