శ్రీశైలం: ఉద్యోగులందరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలి

72చూసినవారు
శ్రీశైలంలో పాలనాంశాలపై సమీక్ష సమావేశం శనివారం కార్యనిర్వహణఅధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి తీర్థయాత్ర పూర్తి సంతృప్తినివ్వాలన్నారు. పెరుగుతున్న భక్తులరద్దీకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పించాలన్నారు. ఉద్యోగులందరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలన్నారు. విధినిర్వహణలో పారదర్శకత ఉండాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్