శిలాఫలకాన్ని తొలగించిన దుండగులు

62చూసినవారు
శిలాఫలకాన్ని తొలగించిన దుండగులు
మహానంది మండలంలోని బుక్కాపురం రైస్ మిల్లు దగ్గర స్మశానానికి వెళ్లేందుకు రూ. 6లక్షలతో సీసీ రోడ్డు నిర్మించిన విషయం తెలిసిందే. రైస్ మిల్లు సమీపంలో రోడ్డు నిర్మాణం కోసం వేసిన శిలా ఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించినట్లు గ్రామ వైసీపీ నాయకులు కందుల రఘురామిరెడ్డి, కుంచపు శ్రీనివాసులు తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనుల్లో పోటీపడాలని, ఇలాంటి పనులకు పాల్పడటం దారుణం అని అన్నారు.

సంబంధిత పోస్ట్