మర్రిపాడు: 117 పొగాకు బేల్లు తిరస్కరణ

55చూసినవారు
మర్రిపాడు: 117 పొగాకు బేల్లు తిరస్కరణ
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం జరిగిన పొగాకు వేలంలో 117 బేళ్లను వ్యాపారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. మొత్తం రైతులు 540 బేళ్లను అమ్మకానికి తీసుకువచ్చారు. వీటిలో 423 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ మేరకు వేలం నిర్వహణ అధికారి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్