రేపు ఏఎస్ పేటలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ

69చూసినవారు
రేపు ఏఎస్ పేటలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రేపు (గురువారం సాయంత్రం 4గంటలకు) ఏఎస్ పేట లో శాంతి నిరసన ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో ఏఎస్ పేట ప్రజల తోపాటు అనుమసముద్రం, గండువారిపల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ర్యాలీను జయప్రదం చేయాలని ఏఎస్ పేట ముస్లిం సోదరులు పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీ దర్గా సెంటర్ నుండి బయలుదేరి తహసిల్దార్ కార్యాలయం వరకు చేరుకుంటుంది.

సంబంధిత పోస్ట్