కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రేపు (గురువారం సాయంత్రం 4గంటలకు) ఏఎస్ పేట లో శాంతి నిరసన ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో ఏఎస్ పేట ప్రజల తోపాటు అనుమసముద్రం, గండువారిపల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ర్యాలీను జయప్రదం చేయాలని ఏఎస్ పేట ముస్లిం సోదరులు పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీ దర్గా సెంటర్ నుండి బయలుదేరి తహసిల్దార్ కార్యాలయం వరకు చేరుకుంటుంది.