ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఇటీవల వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైసిపి పైలాన్ ను ప్రారంభించారు. ఆ పైలాన్ ను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు కోరుతున్నారు.