గుడ్లూరు మండలం పరిధి లోని గుడ్లూరు గుల్లపాలెం, కొత్తపేట, చెంచిరెడ్డిపాలెం, మొగులూరు, బసిరెడ్డిపాలెం గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ మధు బాబు తెలిపారు. మరమ్మత్తులు కారణంగా విద్యుత్ నిలిపివేస్తున్నామని వినియోగదారులు గమనించి, సహకరించాలని ఆయన కోరారు.