కందుకూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

71చూసినవారు
కందుకూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో పనిచేస్తుందని ఎమ్మెల్యే  ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పేద ప్రజల పాలిట ఆపద్బాంధవుడు సీఎం చంద్రబాబు అని వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుంది అన్నారు. ఈరోజు 26 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్