కందుకూరు: దేశ రక్షణ నిధికి రూ. 25, 000 విరాళం

63చూసినవారు
కందుకూరు: దేశ రక్షణ నిధికి రూ. 25, 000 విరాళం
దేశ రక్షణ నిధికి కాకుమాని ప్రవీణ్ కుమార్ రూ. 25, 000 విరాళం ఇవ్వడం ఎంతో అభినందనీయమని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం కందుకూరు టిడిపి కార్యాలయంలో, శ్రీ సత్య సాయి జ్యువెలర్స్ యజమాని కాకుమాని ప్రవీణ్ కుమార్ ఈ విరాళాన్ని చెక్కు రూపంలో ఎమ్మెల్యే కి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భద్రత కోసం మనం చేసే సహాయం, విరాళాలు జవాన్లకు అండగా నిలుస్తాయని అన్నారు.

సంబంధిత పోస్ట్