ఉలవపాడు: గ్రామ సభలో ఉద్రిక్తత

5చూసినవారు
ఉలవపాడు మండలం కరేడులో భూసేకరణపై శుక్రవారం జరిగిన గ్రామసభ ఉద్వేగభరితంగా సాగింది. అధికారులు అభిప్రాయం కోరగానే వాతావరణం వేడెక్కింది. వేలాది గ్రామస్థులు అక్కడికి చేరి ముక్తకంఠంగా నిరసన తెలిపారు. రైతులు, మహిళలు తమ భూములు ఇండోసోల్‌కు ఇవ్వలేమని ఘాటుగా వ్యతిరేకించారు. ఆ ప్రాంగణం నిరసన నినాదాలతో మార్మోగింది.

సంబంధిత పోస్ట్