వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఈవో సాగర్ బాబు తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రూ. 4, 78, 700, అన్న ప్రసాదానికి రూ. 2, 85, 930, లడ్డు ప్రసాదానికి రూ. 2, 51, 270, తల నీలాలు రూ. 72, 775, పూజా కార్యక్రమాలు రూ. 31, 000, రూమ్ అద్దెలకు రూ. 34, 330 ఆదాయం వచ్చింది. కాగా వారంలో ఒక రోజు శనివారం మాత్రమే స్వామి దర్శనం ఉంటుంది.