కావలిలో చోరి ఘటనలో కీలక అప్ డేట్

59చూసినవారు
కావలిలో చోరి ఘటనలో కీలక అప్ డేట్
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని నాలుగు ఇళ్లల్లో వరుస చోరీలు జరగడం గురువారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. దొంగలు, ఉపాధ్యాయుల ఇల్లే లక్ష్యంగా చోరీలు చేశారు. పట్టపగలు ఇంటికి తాళం వేసి ఉంటే కన్నం వేశారు. సుమారు 60 సవర్ల బంగారం, రూ 60 వేల నగదు అపహరించినట్లు తెలుస్తోంది. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కావలి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా నెల్లూరు జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది.

సంబంధిత పోస్ట్