అల్లూరు: పోలేరమ్మ ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను

80చూసినవారు
అల్లూరులో పోలేరమ్మ, మహాలక్షమ్మ, కలుగోళమ్మను ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి గడపకు ఉండాలని కోరుకున్నాట్లు తెలిపారు. పాడిపంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నారు. కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా తిరునాళ్ళు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్