రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించిన బిజెపి నేతలు

57చూసినవారు
రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించిన బిజెపి నేతలు
కావలి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను బుధవారం భారతీయ పార్టీ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం ఆధ్వర్యంలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న రైల్వే లిఫ్టును, దాదాపుగా రెండు నెలల్లో పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు. రైల్వే స్టేషన్లో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్