కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి కండిషన్ బెయిల్

64చూసినవారు
కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి కండిషన్ బెయిల్
కావలిలోని అమృత్ పైలాన్ ధ్వంసం చేసిన ఘటనలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముగ్గురు వైసీపీ నేతలు, మాజీ ఏఎంసి మన్నెమాల సుకుమార్ రెడ్డి, మరో 7 గురు విలేకరుల పైన కేసులు నమోదైన విషయం విధితమే. తనపై అక్రమ కేసు పెట్టారని ముందస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు విచారణకు సహకరించాలన్న కండిషన్ తో మాజీ ఎమ్మెల్యే కు బెయిల్ మంజూరు చేసింది. మిగిలినవారికి 15వ తేదీ వరకు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్