కావలి: అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు

51చూసినవారు
కావలి: అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు
కావలి ఎక్సైజ్ సీఐ సుంకర శ్రీనివాసులు ఆధ్వర్యంలో కావలిలోని వైకుంటపురంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం రావడంతో బుధవారం దాడులు నిర్వహించారు. పులుసు నాగేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 12 మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్