కావలి: సుందర రామయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

59చూసినవారు
కావలి: సుందర రామయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మామ పొన్నెబోయిన సుందర రామయ్య ఉత్తర క్రియల కార్యక్రమం లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గురువారం పాల్గొన్నారు. నెల్లూరు కిసాన్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. బీద రవిచంద్ర కు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం బీద రవిచంద్రతో కాసేపు ముచ్చటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్