కావలి: మాజీ ఎమ్మెల్యే నివాసంలో నూతన సంవత్సర వేడుకలు

71చూసినవారు
కావలి: మాజీ ఎమ్మెల్యే నివాసంలో నూతన సంవత్సర వేడుకలు
కావలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రామిరెడ్డి నివాసంలో వైసీపీ నాయకులు బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్