కావలి నియోజకవర్గం పరిధిలో జులై ఒకటవ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సచివాలయం పరిధిలో ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు అందరూ పాల్గొనాలని కోరారు. నేతలు, కార్యకర్తలు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ అర్
హులైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ అందజేయాలన్నారు.