కావలి డిఎస్పీని కలిసిన మాలేపాటి

66చూసినవారు
కావలి డిఎస్పీని కలిసిన మాలేపాటి
కావలి డిఎస్పి శ్రీధర్ ని మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు సోమవారం వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో డిఎస్పీని సత్కరించి, పుష్పగుచ్చాన్ని అందించారు.  అనంతరం దగదర్తి మండలంలోని పలు సమస్యలను డిఎస్పీకి మాలేపాటి వివరించారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. దగదర్తి మండలం పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్