దగదర్తి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

7చూసినవారు
దగదర్తి మండలంలో ఎమ్మెల్యే పర్యటన
దగదర్తి మండలంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం పర్యటించారు.ఈ క్రమంలో తురిమెర్ల పంచాయతీలో రూ.15 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్