కావలి పట్టణ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. ఆదివారం సెలవైనప్పటికీ కావాలి పట్టణంలోని వెంగళరావు నగర్ రెగ్యులర్ రెవెన్యూ కలెక్షన్ ఆఫీసులో కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు. ఉదయం 9: 00 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆఫీసు తెరిచే ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.