కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని బుధవారం చింతలపాలెం గ్రామం వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యంలో కొత్తపల్లి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీహరి నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, పలువురు నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.