విడవలూరులో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

1చూసినవారు
విడవలూరులో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం
విడవలూరు మండలంలో టీడీపీ నేతలు శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు గ్రామాల్లో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. టీడీపీ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్