ఇందుకూరుపేట: కుంభాభిషేకం మహోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే

84చూసినవారు
ఇందుకూరుపేట: కుంభాభిషేకం మహోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే
చెన్నకేశవ స్వామి వారి అనుగ్రహంతో నిడుముసలి గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలని ఆ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమంలో శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయం ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్